ఈ మంత్రాన్ని జపించినా ఎలాంటి కోరిక అయినా నెరవేరావాల్సిందే.


అవును, ఇదోక తాంత్రిక పుస్తకంలో రాసి ఉంది. ఈ క్రింది మంత్రాన్ని 108 సార్లు జపించినా ఎలాంటి కోరిక అయినా తీరుతుందట. అయితే దీనిని చెడుకు ఉపయోగించకూడదట. ఎందుకంటే దీనిని చెడుకి ఉపయోగించినవారికి కర్మ రీత్యా వారు కష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుందట. అందుకే ఈ మంత్రాన్ని మంచికే ఉపయోగించండి.

మంత్రం:

నమః సర్వవినాశాయ సర్వశక్తియుత్తాయతే,
మామఅభిష్టం కురుష్వాసు శరణాగత వస్తల.

ఇలాంటి మరిన్ని విలువైన విషయాలు తెలుస్కోవటానికి వెంటనే పైన కనబడుతున్న భక్తి – శక్తీ అనే పేరు కింద ఉన్న subscribe అనే option మీద క్లిక్ మీ email అడ్రస్ ని ఎంటర్ చేయండి (ఉచితం) అంతే ప్రతీ విషయం మీ మెయిల్ కి ఉచితంగా పంపించబడుతుంది. అంతే కాదు మీకు ఎలాంటి సందేహం ఉన్నా (ఆద్యాత్మికత కు సంబంధించి) కింద కామెంట్ లో రాయండి. వెంటనే మీ ప్రశ్నకి సమాదానం తెలుపుతాము. ఉదా: మా మిత్రుడు అడిగాడు, ధర్మాత్ముడు అయిన కర్ణుడు ఎందుకు అన్ని కష్టాలను అనుభవిస్తాడు అని. దాని పై వెంటనే దానిపై ఈ బ్లాగ్ లో పోస్ట్ పెట్టి, ఆయనకు తెలియచేయటం జరిగింది.

శుభం భూయాత్ 

Comments